అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆవారాగాళ్ళను తెలంగాణ రాష్ట్ర పోలీసు ఆధ్వర్యంలోని షీ టీమ్స్ సక్సెస్ ఫుల్ గా బెండు తీస్తున్నారు. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల వద్ద దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
...