భారతీయ సంప్రదాయంలో ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు. వినాయకుడు సిద్ది, బుద్ది ప్రదాయకుడు అని ప్రజలు విశ్వసిస్తారు. విద్యార్థులు గణపతి పూజలో పాల్గొంటే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుంది.
...