ఆరోగ్యం

⚡ఎవరెస్ట్‌ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

By Hazarath Reddy

భారతీయ మసాలా దినుసుల కంపెనీ ఎవరెస్ట్‌పై సింగపూర్ పెద్ద ఆరోపణ చేసింది. మసాలా దినుసుల్లో పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువ మోతాదులో వాడుతున్నారని తెలిపింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను తిరిగి ఇవ్వాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

...

Read Full Story