⚡ముగిసిన కుంభమేళా, మొత్తం 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు
By Hazarath Reddy
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela Concludes) ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.