బీహార్ రాష్ట్రంలో ఇద్దరు టీచర్లు ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం కొట్టుకుంటున్న (Teacher's Fight in Bihar) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బీహార్లోని పాట్నాకు 150 కి.మీ దూరంలో చంపారన్ జిల్లాలో గల మోతీహరిలో రింకీ కుమారి, శివశంకర్ గిరి అనే ఇద్దరు టీచర్లు అదాపూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు.
...