By Sriyansh S
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగు నుంచి పోలీసులు విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నీలాంచల్ ఎక్స్ ప్రెస్లో తనిఖీల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది.
...