అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. ఈ సందర్భంగా టీం కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపుగా కన్నీటిపర్యంతమయ్యే స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
...