178 పరుగుల లక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన ఆర్సిబి జట్టుకు ఒపెనర్లు విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ తమ ఆటతో అదరగొట్టారు. కెప్టెన్ కోహ్లీ తాను సింగ్సిల్స్ తీసుకుంటూ దేవదత్ పడిక్కల్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఇక కెప్టెన్ ఇస్తున్న ప్రోత్సాహంతో పడిక్కల్....
...