⚡న్యూజిలాండ్ ఖేల్ ఖతం, కివీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీంఇండియా
By kanha
ఇండోర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్లో భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు హీరోలుగా నిలిచారు.