టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్కు భారత మహిళల జట్టు భారీ షాకిచ్చింది. వరల్డ్ కప్ చాంపియన్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువక ముందే టీమిండియా (Team India) తొలి ఓటమి రుచి చూపింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాధా యాదవ్(3/35), సైమా థాకూర్(2/26)లు చెలరేగగా భారత్ 56 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
...