బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్ ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన మ్యాచ్లను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మొదటి పదిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున ఆడించే అవకాశం ఉంది. అనంతరం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వహించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
...