By Hazarath Reddy
ఈ ఏడాది ఐపీఎల్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ముగించింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్లతో హైదరాబాద్పై గెలిచింది.
...