⚡, జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు
By Hazarath Reddy
52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో జగన్ ప్రభుత్వం వెలుగులు నింపింది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు (APSRTC employees ) ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకోనున్నారు.