కరోనా వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం (Assembly speaker Tammineni Sitaram) దంపతులు సంపూర్ణంగా కోలుకున్నారు. శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు క్రిటికల్ ట్రీట్మెంట్ అందించి (recovers from Covid-19) త్వరంగా కోలుకునేట్టు కృషి చేశారు. కాగా శ్రీకాకుళంలో క్రిటికల్ ట్రీట్మెంట్ అందించిన వైద్యులకు కృతజ్ఞతలు స్పీకర్ తెలియచేశారు.
...