⚡ఏపిలో 'జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
By Team Latestly
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పేర్కొనారు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. చెట్లు ఉంటే రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ ఏపిని పచ్చతోరణంలా మార్చాలని జగన్ పిలుపునిచ్చారు....