ఏపీ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ) 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి ఆమోదం (CM YS Jagan gives green signal for recruitment ) తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నియామక ప్రక్రియను ప్రారంభించి నవంబరు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు.
...