ఆంధ్ర ప్రదేశ్

⚡విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

By Hazarath Reddy

ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖప‌ట్నం జిల్లా (Vizag Agency) కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి ( Maoists killed in encounter in Vizag)చెందిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

...

Read Full Story