ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై (Amaravati-Anantapur National Highway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో (Five dead as car hits lorry) ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు.
...