కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేర్చింది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా (Government announces ex-gratia to covid frontline workers) ప్రకటించింది.
...