ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో ఇకపై ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర రూ.350

By Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ప్రభుత్వం (Andhra Pradesh government) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను (Revised COVID diagnostic test RT PCR Price) ప్రదర్శించాలని ఆదేశించింది.

...

Read Full Story