ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో తాజాగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా (New Covid-19 cases) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది.

...

Read Full Story