ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా 1,540 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

...

Read Full Story