ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో( Ease of Doing Business) మరోసారి సత్తా చాటింది. బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం టాప్ అచివర్స్లో 7 రాష్ట్రాలను ప్రకటించారు
...