ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళశారం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్ పవర్ ప్రాజెక్ట్ (integrated renewable energy storage project ) ఏర్పాటు చేయడం సంతోషం.
...