రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్న జగన్ సర్కారు తాజాగా వారికి మరో శుభవార్తను అందించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం (YSR Zero Interest Loan Scheme) కింద లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది.
...