By Hazarath Reddy
కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం (Cyclonic storm Gulab crosses coast) దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు
...