తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాను కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju), ఆయన కుమారుడు భరత్పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు (Criminal case against MP Raghu Ramakrishna Raju)చేశారు.
...