By Hazarath Reddy
రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం (YSR Cheyutha Scheme 2021) కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది.
...