కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో (YSRCP Plenary 2022) పాల్గొన్న మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని తెలిపారు
...