తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను (Congress Announced MLC Candidates) ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ (Addanki Dayakar), శంకర్ నాయక్, విజయశాంతి (VijayaShanthi) పేర్లను ఖరారు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
...