వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఆగస్టు 3 వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
...