కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని , నారాయణ్పేట్లో పర్నికా రెడ్డి (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్లో కోవా లక్ష్మి, నర్సాపూర్లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
...