⚡రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసుల మృతి... సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
By Hazarath Reddy
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు (Jabalpur Road Accident) మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి (Telangana CM Revanth Reddy Mourns) వ్యక్తం చేశారు.