⚡రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో 10 మందిపై కేసు నమోదు
By Hazarath Reddy
రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది.వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.