⚡కాషాయ దుస్తులతో స్కూల్కు విద్యార్థులు, అభ్యంతరం వ్యక్తం చేసిన హెడ్ మాస్టర్
By Hazarath Reddy
మంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.