⚡లాక్డౌన్ దెబ్బ..నిన్న ఒక్క రోజే రూ. 219 కోట్ల మద్యం అమ్మకం
By Hazarath Reddy
ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown in Telangana) అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే. దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని (Liquor stores sell out within hours) కొనుగోలు చేశారు.