By Hazarath Reddy
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం (Telangana Shocker) చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై రెండు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
...