రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను (TRS Rajya Sabha candidates finalized) ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్ అధినేత డా. బండి పార్థసారధి రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు (Parthasaradhi Reddy, Ravichandra, Damodar Rao) పేర్లను సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు.
...