దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
...