By Hazarath Reddy
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగుదేశం నేపాల్ భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది.ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు ఆ దేశంలో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపింది.
...