రోనా సెకండ్ వేవ్ భారత్ను వణికిస్తోంది.. భారత్లో నెలకొన్న కరోనా సంక్షోభంపై (Coronavirus Crisis) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఈఐబీ) (European Investment Bank) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ స్పందించారు. ఈయూ బ్యాంక్ సొంత నిధుల నుండి 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు
...