భారత్లో కొవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు (Hong Kong Suspends Flights) చేసింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా నిషేధం విధించింది.
...