ప్రపంచం

⚡జపాన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ

By Hazarath Reddy

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపిఇఎఫ్) కార్యక్రమంలో భాగంగా టోక్యోలో జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్‌టేబుల్‌కు ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సమ్మిళిత మరియు సౌకర్యవంతమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) కోసం భారతదేశం పని చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. టోక్యోలో జరిగిన ఐపీఈఎఫ్‌ ( Indo-Pacific Economic Framework) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

...

Read Full Story