అగ్రరాజ్యం అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి సంక్షోభం తలెత్తుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని సుమారు 3 లక్షల జనాభా కలిగిన ప్రముఖ తీర ప్రాంత నగరం 'కార్పస్ క్రిస్టీ' తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. ఆధునిక అమెరికా చరిత్రలోనే నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా ఇది నిలిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
...