దేశంలో కొత్తగా మరో 13,734 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 34 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో 1,39,792 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,26,430 మంది ప్రాణాలు కోల్పోయారు.
13,734 new COVID19 cases in India today; Active cases at 1,39,792 pic.twitter.com/NVRO566sqO
— ANI (@ANI) August 2, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)