Covid in India: దేశంలో నిలకడగా కరోనా కేసులు, గత 24 గంటల్లో 16,299 మందికి కరోనా, నిన్న 53 మంది మృతి

దేశంలో గత 24 గంటల్లో 3.56 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 16,299 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 19,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సంతోషించదగ్గ పరిణామం.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

దేశంలో గత 24 గంటల్లో 3.56 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 16,299 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 19,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సంతోషించదగ్గ పరిణామం. మరో వైపు నిన్న 53 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076కి తగ్గింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,07,29,46,593 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 25,75,389 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement