దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,89,63,30,362 కరోనా డోసులు పంపిణీ చేశామని, బుధవారం ఒకేరోజు 13,98,710 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)