దేశంలో కొత్త‌గా 5,784 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉద‌యం బులెటిన్‌లో ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 7,995 మంది కోలుకున్నారు, క‌రోనా వ‌ల్ల నిన్న‌ 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా హొం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకంటోన్న వారి సంఖ్య‌ 88,993గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,41,38,763 కోలుకున్నారు. క‌రోనా మృతుల సంఖ్య 4,75,888కి పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 133.8 కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)