Delhi Excise Policy Scam: ఎక్సైజ్ పాలసీ కేసు, మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 15 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని మే 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాల రూపకల్పనకు సంబంధించి తదుపరి వాదనలకు మే 15వ తేదీని కోర్టు నిర్ణయించింది.

Delhi Excise Policy Scam: ఎక్సైజ్ పాలసీ కేసు, మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 15 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు
Former Delhi Deputy Chief Minister and Aam Aadmi Party (AAP) leader Manish Sisodia. (File Photo/ANI)

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని మే 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాల రూపకల్పనకు సంబంధించి తదుపరి వాదనలకు మే 15వ తేదీని కోర్టు నిర్ణయించింది.డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మే 2న మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్, జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

Here's News

 

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 07, 2024 02:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).