తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆర్మీ ఉన్న‌తాధికారులు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలికాప్ట‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు – కూనూరు మ‌ధ్య కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో హెలికాప్ట‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. తాజాగా వీడియోల బయటకు వచ్చాయి. మృతుల శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఆర్మీ బ‌ల‌గాలు మంట‌ల‌ను అదుపు చేశాయి. నాలుగు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాల‌ను గుర్తించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)